తిరుపతి జిల్లా ఏర్పేడు ప్రభుత్వ విద్యాసంస్థల్లో విధ్యనభ్యసిస్తున్న విద్యార్థులతో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సంభాషించారు. విద్యార్థుల చదువు, ఉపాధ్యాయుల బోధన, పాఠశాలల్లో సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు మెరుగైన భవిష్యత్తు కోసం కష్టపడి చదవాలని వారిని ప్రోత్సహించారు.*