రేపటి నుంచి శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వరస్వామి కార్తీక మాసం ఉత్సవాలు నెల్లూరు దర్గా మిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉన్న శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 21 నుంచి నవంబర్ 18 వ తేదీ వరకు స్వామివారి కార్తీక మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో కోవూరు జనార్దన్ రెడ్డి చెప్పారు. ఆదివారం ఈ ఉత్సవాల ఆహ్వాన పత్రికను నెల్లూరు రూరల్