ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజా ఆదేశాల మేరకు పోలీసులు డ్రోన్ల సహాయంతో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఆదివారం తగు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో డ్రోన్ కెమెరాల ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో ఆదివారం డ్రోన్లతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా నిరంతర నిఘాను ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు.