నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని దిగువ అహోబిలం ఇందిరమ్మ కాలనీలో తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, రెండు రోజుల క్రితం పైపులైను పగిలిపోవడంతో రక్షిత మంచినీటి పథకం నుంచి సరఫరా నిలిచిపోయింది, ఈ సమస్యపై పంచాయతీ కార్యదర్శి కి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అధికారులు స్పందించి తక్షణమే పైప్ లైన్ మరమ్మత్తులు చేపట్టే తమ దాహార్తిని తీర్చాలని కాలనీ మహిళలు బుధవారం డిమాండ్ చేశారు, అనంతరం మహిళలు మాట్లాడుతూ