అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని ఎల్లుట్ల గ్రామంలో రైతు అప్పుల బాధ లేక నాగలింగయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి రైతు అంతక్రియలో పాల్గొన్నారు. గ్రామంలో నిర్వహించిన రైతు అంతిమయాత్రలో కూడా ఆయన పాల్గొని వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం రైతుకు మట్టిని అందించారు. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.