దోమలను అరికట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని ఆళ్లగడ్డ మలేరియా సబ్ యూనిట్ అధికారి శివచంద్రారెడ్డి అన్నారు, శుక్రవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణములోని కర్ణమయ్య వీధిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు, మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ గున్యా వంటి వ్యాధులను గురించి ప్రజలకు అవగాహన కల్పించారు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు, ఆశా వర్కర్లు వైద్య ఆరోగ్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు