సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో రన్ఫర్మేషన్ నిర్వహించారు. ఐడిపిఏ లో నుంచి కుత్బుల్లాపూర్ చౌరస్తా వరకు త్రీ కేరళ జరిగింది. ఎమ్మెల్యే వివేకానంద్, జీడిమెట్ల సీఐ మల్లేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని వారు తెలిపారు. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే శక్తి యువతకు మాత్రమే ఉందని అన్నారు.