రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో రాజ కుమారి మొదటి విజేతగా నిలిచి బంగారు పతకం సాధించారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామానికి చెందిన ఈడిగ రమణమ్మ మరియు కీ.శే. జగన్నాథ గౌడ్ కుమార్తె ఈ. రాజ కుమారి(22) పోటీల్లో ఉన్నత ప్రతిభ కనబరిచారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఈనెల 15,16వ తేదీల్లో కాకినాడలో సూర్యకళ మందిరంలో జరిగిన రాష్ట్రస్థాయి 38వ సబ్ జూనియర్,8వ క్యాడేట్ 14 వ సీనియర్ తైక్వాండో చాంపియన్ షిప్ ఆటల పోటీల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మొదటి స్థానంలో నిలిచినట్లు వారు తెలిపారు. కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి వి సతీష్ కుమార్ మరియు అధికారులు