తాడిపత్రి మండలం చిన్న పలమడ గ్రామ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదముల ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఆటోను క్రేన్ ఢీ కొనింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కొండప్ప, నాగయ్య లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు అనంతపురం రెఫర్ చేశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.