మేడిపల్లి: మేడిపల్లి... చిన్నారులను విక్రయిస్తున్న ముఠాను అందుపులోకి తీసుకున్న పోలీసులు
పిల్లలను అక్రమం గా విక్రయిస్తున్న ముఠాను అందుపులోకి తీసుకున్నారు పోలీసులు. నగర శివార్లలోని మేడిపల్లి పోలీసులు ఈ ముఠా గుట్టురట్టు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 16మంది వరకు చిన్నారులను రెస్క్యూ చేసినట్లు తెలిపారు పోలీసులు