ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం దర్శి పోలీస్ స్టేషన్ ని ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులను పరిశీలించి క్రైమ్ రిపోర్ట్ పై ఆరా తీశారు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అనుమతి వ్యక్తులను గుర్తించి వారి పూర్తి వివరాలు సేకరించాలని తెలిపారు. ఇక రోడ్డు ప్రమాదాలు దొంగతనాలు అరికట్టే అంశంలో తీసుకోవాల్సిన చర్యలు తెలిపి తర్వాత పోలీసు సిబ్బందికి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.