Public App Logo
Jansamasya
News
���ुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
Crimenews
Karnataka
Aap
Bareilly
���चिन
No video available

తాడికొండ: అమరావతి నమూనాల పరిరక్షణకు చర్యలు

Tadikonda, Guntur | Apr 23, 2024
అమరావతి నమూనాల పరిరక్షణకు సీఆర్డీఏలోని ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం అమరావతి ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో సందర్శిస్తారు. సీఆర్డీఏకు సంబంధించిన నమూనాలను నిరంతరం తనిఖీ చేస్తారు. ఉద్దండ్రాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ప్రత్యేక సెక్యూరిటీ గార్డులను నియమించి అక్కడ నమూనాల పరిరక్షణకు ప్రత్యేకచర్యలు చేపట్టామని సీఆర్డీఏ కమీషనర్ వివేక్ యాదవ్ తెలిపారు.

MORE NEWS

తాడికొండ: అమరావతి నమూనాల పరిరక్షణకు చర్యలు - Tadikonda News