Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Bhopal
Haryana
Uttarpradesh
Cbse
No video available

తాడికొండ: అమరావతి నమూనాల పరిరక్షణకు చర్యలు

Tadikonda, Guntur | Apr 23, 2024
అమరావతి నమూనాల పరిరక్షణకు సీఆర్డీఏలోని ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం అమరావతి ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో సందర్శిస్తారు. సీఆర్డీఏకు సంబంధించిన నమూనాలను నిరంతరం తనిఖీ చేస్తారు. ఉద్దండ్రాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ప్రత్యేక సెక్యూరిటీ గార్డులను నియమించి అక్కడ నమూనాల పరిరక్షణకు ప్రత్యేకచర్యలు చేపట్టామని సీఆర్డీఏ కమీషనర్ వివేక్ యాదవ్ తెలిపారు.

MORE NEWS