నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు రెండో రోజు గురువారంకొనసాగాయి, సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అవినీతిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సోదాలకు సంబంధించిన వివరాలను ఏసీబీ డియస్పీ సోమన్న మీడియాకు వెల్లడించారు, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రూ.100 నాన్ జుడిసియల్ స్టాంప్ పేపర్స్ 103 తక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వాటి విలువ రూ.10,300 గా ఉందన్నారు. వాటిని రికార్డ్ లో లేవన్నారు.కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ల నుండి గూగుల్ పే కు కొంత నగదును వేసు కున్నాడని, దానిపై పూర్తి విచారణ చేపడు తున్నామన్నారు. అలాగే చుక్కలు భూములు, ప్రభుత్వ భూములకు