కుప్పం: తమిళనాడుకు చెందిన నలుగురు శ్రీగంధం చెక్కల దొంగలను అరెస్ట్ చేసిన గుడిపల్లి పోలీసులు, 6.5 కేజీల శ్రీగంధం చెక్కలు స్వాధీనం
Kuppam, Chittoor | Aug 18, 2025
తమిళనాడుకు చెందిన నలుగురు శ్రీగంధం చెక్కల దొంగలను గుడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లు కుప్పం రూరల్ సీఐ మల్లేశ్ యాదవ్,...