తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి జ్యోతి
తిరుమల శ్రీవారిని సినీనటి జ్యోతి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో పేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో ఆమెను సత్కరించారు.