నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని గువ్వలకుంట్ల గ్రామంలో మంగళవారం ఒక వ్యక్తి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఆత్మహత్యపై రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి కొత్తపల్లి ఎస్సై జయ శేఖర్ తో కలిసి ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్ విచారణ చేపట్టారు, బుధవారం మృతుడు స్వగ్రామమైన గోలకుంట్ల గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు, మృతుడి ఇంటి పరిసరాలను ఇంట్లో ఉన్న వస్తువులను పరిశీలించారు మృతికి గల కారణాలపై గ్రామస్తులతో వారు ఆరా తీశారు