జూపాడు బంగ్లా మండల పరిధిలోని మల్లెం గ్రామంలో ఆదివారం రాత్రి జూపాడుబంగ్లా ఎస్సై మల్లికార్జున్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలతో కలిసి గ్రామ సభ నిర్వహించారు, గ్రామ సభలో ప్రజలకు శాంతిభద్రతలను నిర్వహణ గురించి రహదారి భద్రత మహిళలపై నేరాలు మరియు సైబర్ క్రైమ్ సమాచారం వంటిఅంశాలపై అవగాహన కల్పించారు, గ్రామంలో సమస్యల గురించి విచారించి, గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినమైన చట్టపరమైన చరను తీసుకుంటామని హెచ్చరించారు, ఇక్కడ ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు