ఆలూరు: వైసిపి కేంద్ర కార్యాలయంలో విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి
Alur, Kurnool | Sep 17, 2025 వైసిపి కేంద్ర కార్యాలయంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి. బుధవారం భగవాన్ విశ్వకర్మ, గాయత్రీ మాత చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.