కూకట్పల్లి, బాచుపల్లి పోలీస్ స్టేషన్లో బృందాలు నూతన సాంకేతికథను ఉపయోగించి, వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న 52 మొబైల్ ఫోన్లను విజయవంతం చేశారు. రికవరీ చేసిన ఈ ఫోన్లను పోలీసులు బాధితులకు తిరిగి అప్పగించారు. ఈ ఆపరేషన్ లో పనిచేసిన పోలీస్ బృందాన్ని ఏసిపి రవికిరణ్ రెడ్డి అభినందించారు.