బీహార్ లో నూటికి నూరుపాళ్లు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు బాల గురవం బాబు అన్నారు. మనుబోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దుందుభి మోగించిందన్నారు. అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారన్నారు. బీహార్లో తప్పనిసరిగా కాంగ్రెస్ గెలుస్తుందని ఘంటా పదం గా చెప్పుతూ వచ్చారనీ కానీ అన్ని సీట్లు బిజెపికి రావడం వెనుక ఏదో జరిగిందన్నారు. అనుమానం