తాను అనంతపూర్ జిల్లాలో పనిచేస్తున్న సమయంలో మార్కుల గ్రామాలలో కూడా సత్యసాయి ట్రస్ట్ సభ్యులు సేవలు అందించడం ఆశ్చర్యపోయానని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. ఆదివారం ఒంగోలు పట్టణంలో జరిగిన శ్రీ సత్య సాయి జయంతి వేడుకలు పురస్కరించుకొని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అధికారకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని అనంతపురం జిల్లాలో ప్రజల దాహార్తి తీర్చడంతో పాటు మార్పుల గ్రామాలకు కూడా సేవలు అందించిన ఘనత సత్య సాయి ట్రస్టుకే దక్కుతుందన్నారు.