ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్. ఆసిఫాబాద్ అటవీ ప్రాంతాల్లో పులులు సంచారిస్తున్నాయని డీఎస్ వో నీరజ్ కుమార్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తిర్యాణీ. బెల్లంపల్లి సరిహద్దు ప్రాంతాలతో పాటు సిర్పూర్ టి నియోజకవర్గంలోని ఇట్యాల పహాడ్ అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం ఉండగా ఖనర్గాం. రెబ్బెన. పెంచి కల్ పేట్. వేంపల్లి అటవీ ప్రాంతాల్లో చిరుత పులులు సంచారిస్తన్నట్లు చెప్పారు. ఆ అటవీ ప్రాంతంలోని పరిసరా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కుడా అనవసరంగా అటవీ ప్రాంతంలో వెళ్లొద్దని హెచ్చరించారు.