సింగనమల నియోజకవర్గం పరిధిలోని పేదలకు ముఖ్య మంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి సోమవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 41,38, 733చెక్కులను అందజేశారు. పేదలకు అండగా ఉంటున్న ప్రభుత్వం కూటం ప్రభుత్వం అన్నారు.