అనంతపురం నగరంలోని పాటూరు లో ఉన్న నీరుగంటి వీధిలో ఉరేసుకుని ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. దీంతో మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.