తాడేపల్లిగూడెం: పట్టణంలోని ఏపీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రీసెర్చ్ డిసిమినేషన్ అంశంపై శిక్షణ కార్యక్రమం.
Tadepalligudem, West Godavari | Apr 25, 2024
లోహాలు పర్యావరణంతో రసాయన చర్య జరపడం వల్ల లోహ క్షయం ఏర్పడుతుందని ఏపీ ఎన్.ఐ.టి మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ డా.రఫీ...