అలంపూర్: అలంపూర్ శ్రీ జోగులాంబ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
అలంపూర్ ఐదవ శక్తి పీఠమైన శ్రీ శ్రీ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి ముఖ్య ఆలయ అర్చకులు ఆలయంలో అంకుమార్పణ మరియు కలశ స్థాపన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమాలు అక్టోబర్ 2వతేదీ వరకు అమ్మవారి శరణం రాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ దీప్తి తెలిపారు