ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ని స్మశాన వాటికలో రిపోర్టు మాత్రం కలకలం సృష్టించింది మంగళవారం స్థానిక మరియు బాపట్ల జిల్లా అధికారుల సమక్షంలో స్మశానంలోని మృతదేహాన్ని బయటకు తీసి రి పోస్టుమార్టం నిర్వహించారు ఇందులో భాగంగా తమకు జరిగిన అన్యాయాన్ని వారు తెలియజేశారు కనీసం కేసు నమోదు చేయని పోలీసులు హైకోర్టు ఆదేశాలతో రీ పోస్టుమార్టానికి హాజరయ్యారు ఇందులో భాగంగా భర్త హైకోర్టు లాయర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీని మరణానికి కారకులైనటువంటి చీరాలలోని రెండు వైద్యశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిడ్డకు జన్మనిచ్చిన వారం రోజుల తర్వాత జరిగిన మృతి ఎలా జరిగిందంటూ ప్రశ్నించారు