తిరుమల శ్రీవారి సేవలో మంత్రి నాదెండ్ల మనోహర్
తిరుమల శ్రీవారిని మంత్రి నాదెండ్ల మనోహర్ కర్ణాటక లేబర్ మంత్రి గణేషన్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనమండించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో వారిని సత్కరించారు.