నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం సచివాల సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని నందికొట్కూరు శాసనసభ్యులకు గురువారం పగిడ్యాల మండల పరిధిలోని పడమర ప్రాతకోట గ్రామంలో సచివాలయం 2 ను తనిఖీ చేశారు, సచివాలయంలోనే పలు రికార్డులను పరిశీలించి సచివాలయ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు, సచివాల సిబ్బంది పరిధిలో పై హారతి సారు విధులకు హాజరు కాని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఎమ్మెల్యే ఆదేశించారు