మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ఓల్డ్ మల్కాజిగిరి కుమ్మరి బస్తిలో పర్యటించారు. స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు వెలగని స్ట్రీట్ లైట్లను బాగు చేయించారు. ఎర్తింగ్ సమస్యతో షాక్ వస్తున్న ఇనుప పోల్స్ ను మార్చాలని ఎలక్ట్రిసిటీ ఏ డి ఈ చంద్రశేఖర్ కు సూచించారు. కాని నివాసులకు అందాల్సిన డబ్బులను వెంటనే విడుదల చేయాలని హార్టికల్చర్ అధికారులను డిమాండ్ చేశారు.