నంద్యాల జిల్లా రుద్రవరం మండల పరిధిలోని ముకుందాపురం గురువారం బండి లక్ష్మీదేవికి సంబంధించిన పశువుల కొట్టం అగ్ని ప్రమాదానికి గురైంది, రెండు చూడు గేదెలు, రెండు నర దూడలు ప్రమాదానికి గురైనాయి, విషయం తెలిసిన వెంటనే రుద్రవరం ప్రాంతీయ పశు వైద్య సహాయ సంచాలకుడు డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ పెళ్లి వాటికి చికిత్సలు అందించారు వారి వెంట గోపాలమిత్ర హుస్సేన్ ఉన్నారు