ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబుకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. గురువారం రాత్రి 9:30 సమయంలో సీఎం చంద్రబాబు ఏపీ పరిస్థితులపై కేంద్ర నేతలతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లారు ఈ సమయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మరియు పలువురు ఎంపీలు సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. మంత్రం ఎంపీలు ఆయనను సన్మానించారు.