మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు.. స్కూటీ నీ వేగంగా వచ్చి డీ కొట్టి అతన్ని గాయపరిచాడు.. ఈ ఘటన బీవీ నగర్ సమీపంలోని వరమహాలక్ష్మి సర్కిల్లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.. గాయపడిన అతన్ని స్థానికులు హాస్పిటల్ కి తరలించారు.. ట్రాఫిక్ పోలీసులు రంగ ప్రవేశం చేసి.. మద్యం తాగి రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు..