భారతజాతి గర్వించదగ్గ నేత,స్వార్థం ఎరగని రాజనీతిజ్ఞుడు,భావికవి మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కొనియాడారు. గురువారం వాజపేయి శత జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతదేశానికి వాజ్పేయి అందించిన సేవలను ఆయన గుర్తు చేశారు