కారు ఢీకొని వ్యక్తి మృతి
చంద్రగిరి మండలం మామండూరు జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది వర్షంలో రోడ్డు దాటుతున్న రుద్ర ప్రసాదనే ఒడిశాకు చెందిన వ్యక్తిని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.