గత ఒకటిన్నర సంవత్సరంగా ప్రజలలో ఆవేదన నేరేడు కోటిసంతకాల ద్వారా బయట పడుతుందని నెల్లూరు నగర ఇంచార్జి , ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు నగరం 16 వ డివిజన్ లో కోటిసంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... నగర నియోజక వర్గం లో ప్రతి డివిజన్ లో రెండువేల సంతకాలు పూర్తి చేయడం లక్ష్యం గా పెట్టుకున్నామని అన్నారు. ఈ కార్యకర్తమంలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొని సంతకాలు చేస్తున్నారన్నారు