తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని మిట్ట కండ్రిగ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు అన్న ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది వివరాల్లోకెళ్తే పట్టణంలోని బృందమ్మ కాలనీకి చెందిన కళ్యాణ్ సొంత పనుల నిమిత్తం టౌన్ లోకి వెళ్లి నడిచి వస్తూ ఉండగా గుర్తిని వాహనం ఢీకొని వెళ్లిపోయింది గమనించిన స్థానికులు 108 సాయంతో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు అతని తలకి తీవ్ర గాయం కావడంతో ప్రధమ చికిత్స అనంతరం తిరుపతికి తరలించమని వైద్యులు సూచించారు పోలీసులు ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకొని ఘటన గల కారణాలు విచారణ చేపట్టారు