Public App Logo
Jansamasya
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal
Kedarnath
Weather
Rahul
Indianews
���ंगाल
New_delhi
Akhileshyadav
No video available

మునగపాక మండలం నాగవరం కూడలిలో ఓవర్ లోడ్‌తో వెళ్తున్న టిప్పర్లకు రూ.1,92,910 జరిమానా: ఎస్సై ప్రసాద్ రావు

India | Apr 15, 2024
ఎన్నికల నేపథ్యంలో మునగపాక మండలం నాగవరం కూడలిలో సోమవారం వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అధిక బరువుతో వెళుతున్న 3 టిప్పర్లను ఎస్సై ప్రసాద్ రావు అదుపులోకి తీసుకున్నారు. ఈ టిప్పర్లు పట్టుబడ్డాయి. దీంతో ఆ టిప్పర్లకు రూ.1,92,910 జరిమానా విధించినట్లు తెలిపారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. అతి వేగంగా వెళ్ళినా, అధిక లోడ్ తో వెళ్ళినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మునగపాక మండలం నాగవరం కూడలిలో ఓవర్ లోడ్‌తో వెళ్తున్న టిప్పర్లకు రూ.1,92,910 జరిమానా: ఎస్సై ప్రసాద్ రావు - India News