నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంకు చెందిన ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లో చేరిన బాలన్నను, అల్లూరు గ్రామంకు చెందిన మనీకి యాక్సిడెంట్ అయిందని తెలుసుకొని నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జై సూర్య ఆదివారం కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని పరామర్శించిన, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు, ఈ కార్యక్రమంలో పగడాల మండల టిడిపి కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి, ఆచారి ఉన్నారు