గార్లదిన్నె మండల కేంద్రంలో బుధవారం నూతన షాపింగ్ కాంప్లెక్స్ ను ఏ డీ సీ సీ బ్యాంకు చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశవరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కేశవరెడ్డికి టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అందరితో కలిసి భోజనం చేశారు. ప్రజలు కాంప్లెక్స్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.