జిల్లాలో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం పూతలపట్టు మండలం, తలుపుల వడ్డీపల్లి గ్రామ సమీపంలోని గుట్టపై పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు, చిత్తూరు సబ్ డివిజన్ డి.ఎస్.పి శ్టి. సాయినాథ్ పర్యవేక్షణలో పూతలపట్టు సి.ఐ గోపి గవారి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో మొగులయ్య బంగారుపాలెం బాబు పీలేరు అను ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ.12,000 నగదు మరియు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వారి వాంగ్మూలం