జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ రావుల రవీందర్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఎర్రగడ్డ డివిజన్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వంద మంది ఓటర్లకు ఇన్చార్జులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆయన దిశా నిర్దేశం చేశారు.