నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు ఆదివారం ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో మైనర్లు డ్రైవింగ్ నిర్వహించిన పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 25 మంది వాహనాల నడుపుతున్న మైనర్లను గుర్తించి ఒక్కొక్కరికి 5000 రూపాయలు చొప్పున 1,25,000 జరిమానా విధించినట్లు సిఐ తెలిపారు. అనంతరం తల్లిదండ్రులకు, సంరక్షకులను స్టేషన్ కల్పించి వారి సమస్యలను మైనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.