శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ట్రాక్టర్ యాజమాన్యాల ఆధ్వర్యంలో మట్టిని తోలుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని ఎమ్మార్వో కు వి
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ట్రాక్టర్ యజమానుల అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11:50 నిమిషాల సమయంలో ఎమ్మార్వోకు వినతిపత్ర సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.