నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఎల్బీనగర్లో దొంగల ముఠా హల్చల్ చేసింది తెల్లవారుజామున పళ్ళు ఇళ్లలో చోరీకి ఎక్కించిన దుండగులు ఒక వాటర్ ప్లాంట్ లో చొరబడి 2000 నగదును అపహరించారు, ఈ చోరీ దృశ్యాలు సిసి కెమెరాలు నిక్షిప్తమయ్యాయి, బాధితుల ఫిర్యాదుతో ఘంటసానికి చేరుకున్న ఆళ్లగడ్డ పోలీసులు దర్యాప్తు చేపట్టారు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు