మహేశ్వరం మండలంలో 29 గ్రామ పంచాయతీలకు ఎన్నికల సామాగ్రి అందించామని ఎంపీడీవో శైలజా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం మధ్యాహ్నం మాట్లాడుతూ మహేశ్వరం మండలంలో 39 గ్రామపంచాయతీలలో ఉప్పు కూడా సర్పంచి స్థానం వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా దిల్వార్ కూడా సర్పంచ్ ఏకగ్రీవం అయిందని అన్నారు. ఇంకా 28 స్థానాలలో రేపు పోలింగ్ జరుగుతుందని రేపు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందని మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందని తెలిపారు. తర్వాత కౌంటింగ్ ఉంటుందని అన్నారు.