ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లక్కవరం ప్రభుత్వ పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ సుబ్బయ్య సుధాకర్ పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో విద్యారంగం అభివృద్ధి పథంలో పయనించాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల అనంతకరమైన జీవితం గడపాలని ఆశాభావం వ్యక్తం చేశారు.