నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని ఓ.జి.తాండా గ్రామం నందు గురువారం స్థానిక మండల వ్యవసాయ అధికారి రంగ నేతాజీ మరియు జిల్లా వ్యవసాయ వనరుల కేంద్రం వారి ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు,ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు చెన్నయ్య ఆళ్ళగడ్డ సహాయ వ్యవసాయ సంచాలకులు విజయ్ శేఖర్ డి.ఆర్.సి ఎ. ఒ వేంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు, అనంతరం డి.ఆర్.సి. ఏ. డి. ఏ చెన్నయ్య మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సమగ్ర ఎరువుల యాజమాన్యం ద్వారానే నేల ఆరోగ్యం కాపాడుకోగలమని అదే విధంగా అధిక రసాయనిక ఎరువుల వాడకం వలన నేల ఆరోగ్యం దెబ్బతినడం కాకుండా పంటలు దెబ్బతినే అవకాశం ఉందని