చిత్తూరు సీనియర్ జర్నలిస్ట్కి ఉపాధి హామీ జిల్లా అంబుడ్స్మెన్గా"నియామకంకచిత్తూరు నగరంలో సీనియర్ జర్నలిస్ట్ కడియాల వరదరాజులుకు ఉపాధి హామీ జిల్లా అంబుడ్స్ మెన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ద్వారా జర్నలిస్టు ఉద్యమానికి సారధ్యం వహించారు. పలు పత్రికల్లో పనిచేశారు.