ఢిల్లీలో సోమవారం సాయంత్రం భార్య పేర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఉగ్రదాడిగా అనుమానంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అల్లరి ప్రకటించింది ఈ క్రమంలో రేణిగుంట రైల్వే స్టేషన్లో అర్బన్ సీఐ జయచంద్ర జి ఆర్ పి ఇన్స్పెక్టర్ ఆర్పిఎఫ్ ఎస్ ఐ ముమ్మరంగా తనిఖీ నిర్వహించారు ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు